Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటీకి లైన్ క్లియర్.. థియేటర్లలో రిలీజ్

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (16:28 IST)
కోలీవుడ్‌ అగ్రహీరో సూర్య నటించిన 'ఎదర్కుం తుణిందవన్‌' (ఈటీ) ఈ నెల 10వ తేదీ గురువారం పాన్‌ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.
 
కోలీవుడ్ సింగం హీరో సూర్య నటించిన ఈటీ సినిమా మార్చి 10వ తేదీన విడుదల కానుంది. కరోనా కారణంగా సూర్య సినిమా థియేటర్‌లో రెండున్నరేళ్ళ తర్వాత విడుదల కానుంది. సూర్య నటించిన 'కాప్పాన్‌' చిత్రం 2019లో థియేటర్‌లో విడుదలైంది. ఆ తర్వాత 2020లో వచ్చిన 'సూరరైపోట్రు', 2021లో వచ్చిన 'జైభీమ్‌' చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ రెండూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుని, కలెక్షన్ల పరంగా రాణించాయి. 
 
అయితే సూర్య సినిమాలన్నీ థియేటర్లలో విడుదల కాకపోవడంతో థియేటర్ యజమానులు కాస్త ఫైర్ అయ్యారు. ఆయన సినిమాలను భవిష్యత్తులో విడుదల చేయమంటూ మొండికేశారు. దీంతో సూర్య చిత్రాలకు చిక్కులు తప్పవని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. దీంతో ఈటీ సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సర్వం సిద్ధం అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments