Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌బాబును ఏడిపించిన వ్యక్తి ఎవరు?

Webdunia
ఆదివారం, 5 మే 2019 (09:02 IST)
ఎప్పుడూ నవ్వుతూ గ్లామర్‌గా ఉండే ప్రిన్స్‌ మహేష్‌ బాబును ఓ వ్యక్తి ఏడిపించాడు. అది కూడా రెండు సార్లు అలా చేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని తెలుసుకోవాలనుందా? ఆయనెవరో కాదు. దర్శకుడు వంశీ పైడిపల్లి. 
 
'మహర్షి' కథను ముందుగా మహేష్‌బాబుకు చెప్పాలనుందని వంశీ అడగ్గా.. ఏదో 10 నిముషాలు విని వద్దులే అని చెబుదాం అనుకున్నాడట. కానీ వంశీ కథ చెప్పాక.. ఎక్సైట్‌ అయ్యాడు. అవ్వడమేకాకుండా కథ వింటుండగా అనుకోకుండా కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి. దాంతో మహేష్ అంతకుముందు వేరే సినిమా చేయాలనుకున్నది కూడా పక్కన పెట్టేసి.. వెంటనే వంశీకి డేట్స్‌ ఇచ్చేశాడు. 
 
ఆ తర్వాత షూటింగ్‌ పూర్తయి.. డబ్బింగ్‌ చెబుతుండగా మరలా అదే సీన్‌ రిపీట్‌ అయింది. ఈసారి ఒకటికి రెండు సార్లు డబ్బింగ్‌ సరిచూసుకుంటుండగానే భళ్ళున కళ్ళలోని నీరు వచ్చేశాయి. ఆ సీన్‌ డబ్బింగ్‌ కోసం బాగా కష్టపడ్డాడట. దాంతో అక్కడివారు కూడా బాగా కనెక్ట్‌ అయ్యాయి, వారు కూడా ఫీలయ్యారట. వారే ఇంతగా ఫీలయితే మే 9వ తేదీన ప్రేక్షకుడుకూడా అలా కనెక్ట్‌ అవుతారని డబ్బింగ్‌ స్టూడియోవారే చెప్పారు. ఈ చిత్రం మానవీయకోణమున్న ప్రతి ఒక్కరినీ టచ్‌ చేస్తుందని మహేష్‌ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

13-year-old girl kills 4-year-old boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

Vada Share : వడ షేర్ చేసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments