Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌బాబును ఏడిపించిన వ్యక్తి ఎవరు?

Webdunia
ఆదివారం, 5 మే 2019 (09:02 IST)
ఎప్పుడూ నవ్వుతూ గ్లామర్‌గా ఉండే ప్రిన్స్‌ మహేష్‌ బాబును ఓ వ్యక్తి ఏడిపించాడు. అది కూడా రెండు సార్లు అలా చేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని తెలుసుకోవాలనుందా? ఆయనెవరో కాదు. దర్శకుడు వంశీ పైడిపల్లి. 
 
'మహర్షి' కథను ముందుగా మహేష్‌బాబుకు చెప్పాలనుందని వంశీ అడగ్గా.. ఏదో 10 నిముషాలు విని వద్దులే అని చెబుదాం అనుకున్నాడట. కానీ వంశీ కథ చెప్పాక.. ఎక్సైట్‌ అయ్యాడు. అవ్వడమేకాకుండా కథ వింటుండగా అనుకోకుండా కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి. దాంతో మహేష్ అంతకుముందు వేరే సినిమా చేయాలనుకున్నది కూడా పక్కన పెట్టేసి.. వెంటనే వంశీకి డేట్స్‌ ఇచ్చేశాడు. 
 
ఆ తర్వాత షూటింగ్‌ పూర్తయి.. డబ్బింగ్‌ చెబుతుండగా మరలా అదే సీన్‌ రిపీట్‌ అయింది. ఈసారి ఒకటికి రెండు సార్లు డబ్బింగ్‌ సరిచూసుకుంటుండగానే భళ్ళున కళ్ళలోని నీరు వచ్చేశాయి. ఆ సీన్‌ డబ్బింగ్‌ కోసం బాగా కష్టపడ్డాడట. దాంతో అక్కడివారు కూడా బాగా కనెక్ట్‌ అయ్యాయి, వారు కూడా ఫీలయ్యారట. వారే ఇంతగా ఫీలయితే మే 9వ తేదీన ప్రేక్షకుడుకూడా అలా కనెక్ట్‌ అవుతారని డబ్బింగ్‌ స్టూడియోవారే చెప్పారు. ఈ చిత్రం మానవీయకోణమున్న ప్రతి ఒక్కరినీ టచ్‌ చేస్తుందని మహేష్‌ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments