Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భుత్వం చేయ‌ని ప‌నులు సుకుమార్ చేశాడు హాట్యాఫ్ అంటున్న మాజీ ఎం.పి.

Webdunia
గురువారం, 27 మే 2021 (15:39 IST)
Harshakumar-sukumar
క‌రోనా కాలంలో ప్ర‌భుత్వాలు చేయ‌లేని మంచి ప‌నులు ప‌లువురు ముందుకు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ప్ర‌జ‌ల్లో వారిపై పాజిటివ్ కోణం వుంది. ఇటీవ‌ల సినీమారంగానికి చెందిన ప‌లువురు త‌మ‌కు చేత‌నైనంత స్థాయిలో వేక్సిన్‌లు, ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు, నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేస్తున్నారు. తాజాగా సుకుమార్ రాజోలు అనే మారుమూల గ్రామంలో క‌రోనా పేషెంట్ల‌కు అందుబాటులో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అక్కడ ఏరియా మాజీ ఎం.పి. హ‌ర్ష‌కుమార్‌, సుకుమార్‌కు ఫోన్‌చేసి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అదే కాకుండా చిన్న వీడియో బైట్‌ను కూడా రిలీజ్ చేశారు.
 
అందులో ఏమి చెప్పారంటే, ఈ పేండ‌మిక్ టైంలో రోగులకు స‌త్వ‌రం ఏమి కావాలో వాటిని సుకుమార్‌గారు స‌ప్ల‌యి చేశారు. 40ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన 10 రోజుల్లోనే కార్య‌రూపం దాల్చారు. ఇంత త్వ‌ర‌గా ప‌నులు చేస్తార‌ని అనుకోలేదు. ఆక్సిజ‌న్ వ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడిన‌వారు ఆయ‌న‌. చాలా క‌ష్ట‌మైన ప‌నిని ప్ర‌భుత్వాలు కూడా చేయ‌లేదు. కానీ సుకుమార్ చేశాడు. ఆయ‌న‌కు ఈ ఊరి ప్ర‌జ‌ల‌పై ప్రేమ అటువంటిది. అంద‌రూ ఇలా వుంటే దేశానికి ఎంతో మేలు చేయ‌వ‌చ్చు. అని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌నకు ఫోన్ చేసి వీడియో కూడా పంపిన హ‌ర్ష‌కుమార్‌ను సుకుమార్ మీ అభిమానానికి ధ‌న్య‌వాదాలు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments