Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

దేవీ
బుధవారం, 16 జులై 2025 (11:05 IST)
Tabitha Bandreddy, Sukumar
పుష్ప 2 తర్వాత దర్శకుడు సుకుమార్ కొంత గేప్ తీసుకున్నాడు. కొంతకాలం రిలాక్స్ అయ్యాక పుష్ప 2 చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అందుకు తగిన కథఇంకా సెట్ కాకపోవడంతో హాలీవుడ్ స్థాయిలో ఓ కథను రెడీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం లండన్ వెళ్ళారు సుకుమార్. తన భార్య తబిత బండ్రెడ్డి తో వెళ్లి  ఫొటోను పోస్ట్ చేశారు. తన భార్యతో కలిసి లండన్‌లో జరిగే వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయ్యారు.
 
సహజంగా సబిత కాలేజీడేస్ లో వింబుల్డన్ గేమ్ ను ఆడేవారు. సుకుమార్ లైఫ్ లో వచ్చాక సినిమాలపై ఆమెకూడా ఆసక్తి కనబరిచారు. తన కుమార్తెతో ఇటీవలే గాంధీగారి చెట్టు అనే సినిమాకూడా చేశారు. రెండు రోజులక్రితమే ప్రీతి జింటా, అవ్నీత్ కౌర్ ఫైనల్స్‌కు హాజరయ్యారు; ఊర్వశి రౌతేలా నాలుగు లబుబు బొమ్మలతో పోజులిచ్చింది
 
కొన్ని వారాల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ ఓటమి నుండి త్వరగా కోలుకున్న జానిక్ సిన్నర్ వింబుల్డన్ 2025 పురుషుల ఫైనల్‌లో కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించడంతో, చాలా మంది భారతీయ ప్రముఖులు స్టాండ్స్‌లో హూ ఈజ్ హూలో చేరారు. 2025 వింబుల్డన్ ఫైనల్స్‌లో ప్రీతి జింటా, ఆమె భర్త జీన్ గూడెనఫ్, ఊర్వశి రౌతేలా,  అవనీత్ కౌర్ వంటి సినీ తారలు కనిపించారు. ఫర్హాన్ అక్తర్, అతని భార్య శిబానీ దండేకర్ వరుసగా మూడు రోజులు మ్యాచ్‌లను వీక్షించారు మరియు చివరి రోజున తండ్రి జావేద్ అక్తర్ కూడా వారితో చేరారు. ఇలా సినీప్రముఖులు కాస్త ఆటవిడుపు కోసం ఆటల్లో ఇలా ప్రత్యక్షమవుతుంటారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments