Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా వున్నా.. రష్మీనే కౌగిలించుకుంటా..?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (17:48 IST)
బుల్లితెరపై రష్మీ గౌతమ్‌కు, సుడిగాలి సుధీర్‌కు మంచి క్రేజ్ వుంది. ఈ జంట తెరపై కనిపిస్తే చాలు కొంత మంది అభిమానులు ఖుషీ అవుతారు.. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో.. తాజాగా రష్మీ గౌతమ్ గురించి సుడిగాలి సుధీర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 
 
అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అలీతో సరదాగా కార్యక్రమంలో గెస్ట్‌గా సుధీర్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా అలీ వేసిన ఓ ఆసక్తికర ప్రశ్నకు షాకిచ్చే సమాధానం ఇచ్చాడు సుధీర్. దీపిక పదుకొనే లేదా ప్రియాంక చోప్రాల్లో ఎవరిని కౌగిలించుకుంటావని ప్రశ్నించగా.. రష్మీ గౌతమ్ ఎక్కడా అని అడుగుతానని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. 
 
ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి అడగ్గా.. ఏడేళ్ల ప్రయాణం తమదని వ్యాఖ్యానించాడు. ఈ షోలో తన ప్రేమ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు సుధీర్. తాను ఐదో తరగతిలో ప్రపోజ్ చేయగా.. ఆమె తొమ్మిదో తరగతిలో ఒప్పుకుందని, కానీ ఆమెకు పెళ్లై పోయిందని స్పష్టం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

నటి కృష్ణవేణి మృతి బాధాకరం : సీఎం చంద్రబాబు

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

కారును ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం

అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments