Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్.. మర్రి, గుల్మోహర్, వేప మొక్కల్ని నాటిన జక్కన్న

ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇ

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (19:05 IST)
ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి మేకర్, ఎస్ఎస్ రాజమౌళి కూడా కవిత ఛాలెంజ్‌ను స్వీకరించారు.
 
మంగళవారం మర్రి, గుల్మోహర్, వేప మొక్కలని నాటి.. ఈ ఛాలెంజ్‌ని పుల్లెల గోపిచంద్, మంత్రి కేటీఆర్, డైరెక్టర్స్ సందీప్ వంగ, నాగ్ అశ్విన్‌లకి విసిరారు. ఇంకా తాను మొక్క నాటుతున్న ఫోటోని తన ట్విట్టర్‌లో రాజమౌళి పోస్టు చేశారు. 
 
ఇప్పటికే పలువురు సెలెబ్రిటీ కవిత ఛాలెంజ్‌ను స్వీకరించి.. తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సెల్ఫీలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.  ఫలితంగా కవిత గ్రీన్ ఛాలెంజ్‌కి మంది ఆదరణ లభిస్తోంది. ఇక రాజమౌళి ప్రస్తుతం తాను ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ట్రిపుల్ ఆర్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ పనులలో బిజీగా ఉన్నారు. నవంబర్‌లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి (video)

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments