Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్.. మర్రి, గుల్మోహర్, వేప మొక్కల్ని నాటిన జక్కన్న

ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇ

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (19:05 IST)
ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి మేకర్, ఎస్ఎస్ రాజమౌళి కూడా కవిత ఛాలెంజ్‌ను స్వీకరించారు.
 
మంగళవారం మర్రి, గుల్మోహర్, వేప మొక్కలని నాటి.. ఈ ఛాలెంజ్‌ని పుల్లెల గోపిచంద్, మంత్రి కేటీఆర్, డైరెక్టర్స్ సందీప్ వంగ, నాగ్ అశ్విన్‌లకి విసిరారు. ఇంకా తాను మొక్క నాటుతున్న ఫోటోని తన ట్విట్టర్‌లో రాజమౌళి పోస్టు చేశారు. 
 
ఇప్పటికే పలువురు సెలెబ్రిటీ కవిత ఛాలెంజ్‌ను స్వీకరించి.. తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సెల్ఫీలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.  ఫలితంగా కవిత గ్రీన్ ఛాలెంజ్‌కి మంది ఆదరణ లభిస్తోంది. ఇక రాజమౌళి ప్రస్తుతం తాను ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ట్రిపుల్ ఆర్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ పనులలో బిజీగా ఉన్నారు. నవంబర్‌లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments