Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌ని చూసి గర్వంతో ఉప్పొంగిపోతున్నాను: రాజమౌళి

హీరో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (13:44 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ఆరంభంలో నెగెటివ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం విడుదలైన థియేటర్లు జై నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ఈ చిత్రంలో హీరో నటనకు అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిపోతున్నారు.
 
"బాహుబలి" సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తాడు. తార‌క్‌.. నా హృదయం అపారమైన గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎన్టీఆర్ నటనకి పదాలు లేవు.. జై జై అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 'యమదొంగ' చిత్రం తెరకెక్కగా, ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌ని పవర్‌ఫుల్ రోల్‌లో చూపించిన సంగతి తెలిసిందే. 
 
 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments