Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భరత్ అనే నేను' చిత్రంలో అలాంటి సీన్సా .. అబ్బో అంటున్న రాజమౌళి

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి వీక్షించ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (17:21 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి వీక్షించ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
"ఒక కమర్షియల్ సినిమాలో లోకల్ గవర్నెన్స్ లాంటి ఇష్యూస్‌ని లేవనెత్తాలంటే చాలా ధైర్యం కావాలి. కొరటాల శివ, మహేష్ బాబును వారి నమ్మకాన్ని అభినందిస్తున్నా. చాలా మంచి మూమెంట్స్ ఉన్న ఈ సినిమాలో ప్రెస్‌మీట్ సీన్ ది బెస్ట్. మహేష్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ని ఇచ్చాడు. నటీనటులంతా బాగా చేశారు. ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్‌లో బాగా ఒదిగిపోయారు. దానయ్యగారికి, 'భరత్ అనే నేను' టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. 
 
కాగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా, కైరా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గలేదనే టాక్ నడుస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments