సర్.. మీ తల్లికి బిడ్డ మాత్రమే కాదు... ఎంతోమందికి స్ఫూర్తి : డైరెక్టర్ బాబీ

తన తల్లిపై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు.

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (17:02 IST)
తన తల్లిపై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు. ఈ విషయం ప్రచారం కావడంతో ఫిల్మ్ చాంబర్‌కు ప్రతి ఒక్కరూ చేరుకుంటున్నారు. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం పవర్ స్టార్‌కు మద్దతు పలుకుతూ ఆయనకు సంఘీభావం ప్రకటిస్తోంది.
 
ఈనేపథ్యంలో పవన్ నటించిన "సర్దార్ గబ్బర్ సింగ్" చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ బాబి కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఈయన చాలా భావోద్వేగంతో స్పందించారు. ''స‌ర్‌.. గ‌డిచిన‌ 48 గంట‌లు నా జీవితంలో అత్యంత క‌ఠిన‌మైన క్ష‌ణాలు. మీరు బాధ‌ప‌డుతున్నార‌ని తెలిసినా.. మీరు ఆప‌డం వ‌ల్ల‌ మేం స్పందించ‌లేదు.
 
కానీ, ఇప్పుడు జ‌రుగుతున్న‌ది చూస్తున్న త‌ర్వాత న‌న్ను నేను నియంత్రించుకోలేక‌పోతున్నా. నాకు క‌న్నీళ్లు ఆగ‌డం లేదు. మీరు ఆడ‌వారికి మీరు ఎంత‌ ర‌క్ష‌ణ‌గా ఉంటారో మీతో క‌లిసి ప‌నిచేసిన నాకు తెలుసు. ఇప్పుడు మేం మీకంటే ఎక్కువ బాధ‌ప‌డుతున్నాం. ఎందుకంటే మీరు మీ త‌ల్లికి మాత్ర‌మే బిడ్డ కాదు.. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. మీకు నా సెల్యూట్‌. జైహింద్' అంటూ బాబీ ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్

గూగుల్ కమ్స్ టు ఏపీ : సీఎం చంద్రబాబు పోస్ట్

Google To AP: విశాఖలో గూగుల్ 1-జీడబ్ల్యూ డేటా సెంటర్‌.. ఆ ఘనత బాబు, లోకేష్‌ది కాదా?

ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ ఇక్కట్లు.. చంద్రబాబు సర్కారు ఆ సమస్యను పరిష్కరిస్తుందా?

రాజకీయాల్లోకి వచ్చాక ఆదాయం తగ్గిపోయింది .. ఖర్చులు పెరిగాయి : కంగనా రనౌత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments