Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిన 'అతిలోక సుందరి'

తన కుమార్తెను వెండితెరపై చూసి మురిసిపోవాలనుకున్న వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి.. చివరకు ఆ కోరిక తీరకుండానే దివికేగింది. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి... గుండెపో

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (09:46 IST)
తన కుమార్తెను వెండితెరపై చూసి మురిసిపోవాలనుకున్న వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి.. చివరకు ఆ కోరిక తీరకుండానే దివికేగింది. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి... గుండెపోటు హఠాన్మరణం చెందారు. దీంతో బోనీ కపూర్ కుటుంబం ఒక్కసారి షాక్‌కు గురైంది. భర్త బోనీ కపూర్‌కు ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా వుండే శ్రీదేవి ఒక్కసారిగా దూరంకావడంతో ఆయన దిక్కులేని మనిషిగా మారిపోయాడు. 
 
అయితే, 54 యేళ్ల శ్రీదేవి... 42 యేళ్ళ పాటు వెండితెరపై రాణించింది. బాలనటి నుంచి హీరోయిన్‌గా రాణించి, ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంది. అలాగే, ఆమె పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్‌ను కూడా వెండితెరపై హీరోయిన్‌గా చూసి మురిసిపోవాలనుకుంది. జాహ్నవి నటిస్తున్న తొలి సినిమా 'ధడక్' మరో రెండు - మూడు నెలల్లో విడుదలకానుంది. అయితే తన కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన శ్రీదేవి తన కూతురిని వెండితెర మీద చూడకుండానే మృతి చెందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments