Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిన 'అతిలోక సుందరి'

తన కుమార్తెను వెండితెరపై చూసి మురిసిపోవాలనుకున్న వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి.. చివరకు ఆ కోరిక తీరకుండానే దివికేగింది. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి... గుండెపో

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (09:46 IST)
తన కుమార్తెను వెండితెరపై చూసి మురిసిపోవాలనుకున్న వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి.. చివరకు ఆ కోరిక తీరకుండానే దివికేగింది. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి... గుండెపోటు హఠాన్మరణం చెందారు. దీంతో బోనీ కపూర్ కుటుంబం ఒక్కసారి షాక్‌కు గురైంది. భర్త బోనీ కపూర్‌కు ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా వుండే శ్రీదేవి ఒక్కసారిగా దూరంకావడంతో ఆయన దిక్కులేని మనిషిగా మారిపోయాడు. 
 
అయితే, 54 యేళ్ల శ్రీదేవి... 42 యేళ్ళ పాటు వెండితెరపై రాణించింది. బాలనటి నుంచి హీరోయిన్‌గా రాణించి, ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంది. అలాగే, ఆమె పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్‌ను కూడా వెండితెరపై హీరోయిన్‌గా చూసి మురిసిపోవాలనుకుంది. జాహ్నవి నటిస్తున్న తొలి సినిమా 'ధడక్' మరో రెండు - మూడు నెలల్లో విడుదలకానుంది. అయితే తన కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన శ్రీదేవి తన కూతురిని వెండితెర మీద చూడకుండానే మృతి చెందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments