Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావు?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (19:04 IST)
జబర్దస్త్ స్టార్ సుధీర్ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ సుడిగాలి సుధీర్‌ను అవమానించిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ మహేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను సుధీర్ సాదరంగా స్వాగతించాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది. 
 
వెంటనే సుధీర్ నేను హలో అంటే మీరు నమస్తే అంటారేంటి అని అడగటం.. వెంటనే మహేశ్వరి నేను నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావని కౌంటరిచ్చింది. అనంతరం సుధీర్ మాట్లాడుతూ.. మేడమ్ నన్ను ఎక్కడ వుండమంటారు అని అడిగాడు. వెంటనే మహేశ్వరి నాకు మాత్రం దూరంగా వుండు అంటూ సెటైర్ విసిరింది. ఇలా సుధీర్‌పై మహేశ్వరి వేసిన పంచ్‌లకు అంతా నవ్వుకున్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరకట్నంగా కిడ్నీ అడిగిన అత్తమామలు... నిరాకరించిన కోడలిపై దాడి...

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్...

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు : ఆ ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం మటాష్!!

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments