Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి.. పట్టుతప్పి బాత్‌టబ్‌లో పడిన శ్రీదేవి..

అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దుబాయ్‌లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి అయ్యింది. అల్‌ఖుసేనీ పోలీసు

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (17:04 IST)
అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దుబాయ్‌లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి అయ్యింది. అల్‌ఖుసేనీ పోలీసు శవాగారంలోనే శ్రీదేవి భౌతికకాయం వుంది. ఈ నేపథ్యంలో యూఏఈ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన చేసింది.

శ్రీదేవి రక్తంలో ఆల్కహాల్ నమూనాలున్నాయని.. మద్యం సేవించిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లోని టబ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. 
 
అయితే శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని వార్తలొచ్చిన నేపథ్యంలో శ్రీదేవి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారని నివేదిక తేల్చింది. ఈ నివేదికను శ్రీదేవి కుటుంబ సభ్యులకు భారత దౌత్య అధికారులు అందించారు. అలాగే శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు.

ఇకపోతే, శ్రీదేవి మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేశారు. శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలింపు ఏర్పాట్లకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం రాత్రి పది గంటల తర్వాత శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments