Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా కర్ఫ్యూకు జై కొడుతున్న శ్రీరెడ్డి.. రూటు మార్చేసిందిగా...?

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (12:21 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం రూటు మార్చింది. శ్రీ రెడ్డి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పడం కష్టం. లేడీ రామ్ గోపాల్ వర్మలా మారిపోయింది శ్రీరెడ్డి.  అసలు ఈమె ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఊసరవెల్లిలా రోజుకో రంగు మార్చేస్తూ ఇష్టమొచ్చినట్లు బతికేస్తుంది శ్రీ రెడ్డి.

ఇప్పుడు కూడా ఈమె తన ఫేస్ బుక్ పేజీలో నరేంద్ర మోదీకి జై కొట్టేసింది. మార్చ్ 22న కరోనా వైరస్ అరికట్టడానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు శ్రీరెడ్డి కూడా మద్దతు ప్రకటించింది. 
 
ఇప్పటికే అవసరం అనుకుంటే రాజకీయాల్లోకి కూడా వస్తానని ప్రకటించింది. తమిళనాట తనకు పార్టీ టికెట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆ మధ్య చెప్పింది. తనకోసం తమిళ ప్రజల వేచి చూస్తున్నారని.. అక్కడికే వెళ్లిపోతానంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ జై జగన్, జై కేసీఆర్ అంటూ ఎప్పుడూ వీడియోలు పెట్టే శ్రీ రెడ్డి.. ఇప్పుడు నరేంద్ర మోదీకి కూడా జై కొట్టేసింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments