Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతినాయుడిపై పడిన శ్రీరెడ్డి.. చిరంజీవి ఫ్యామిలీని లాగింది..

Webdunia
మంగళవారం, 12 మే 2020 (17:41 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం శృంగార తార స్వాతి నాయుడిపై పడింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వాతి నాయుడికి శ్రీరెడ్డి అభినందిస్తూనే.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని మధ్యలోకి లాగింది. సమయం సందర్భం లేకుండా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే శ్రీరెడ్డి తాజాగా చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. 
 
స్వాతి నాయుడుకు పండంటి బిడ్డ పుట్టడంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. 'కంగ్రాట్స్ స్వాతి.. ఏది ఏమైనప్పటికీ నువ్ చిరంజీవి కుటుంబానికి చెందినదానివి కాదు కదా.. అందుకే నీ బిడ్డ ఫోటో వైరల్ కాలేదు..అయినప్పటికీ గాడ్ బ్లెస్ యూ'అని పేర్కొంది. శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ బాగానే వైరల్ అవుతోంది.
 
స్వాతి నాయుడుకు కంగ్రాట్స్ చెప్పే కొద్ది క్షణాల క్రితమే హైపర్ ఆది పెళ్లి వార్తలపై శ్రీరెడ్డి మండిపడింది. 'హైపర్ ఆది గాని పెళ్లైతే కరోనా చస్తదా? ఆన్‌లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల, 42 ఏళ్లలో ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏంది?' అని పోస్ట్ చేసింది. 
Srireddy
 
కాగా, శృంగార తార స్వాతి నాయుడు 2019లో తాను ప్రేమించిన అవినాష్‌ను వివాహం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం స్వాతినాయుడు సీమంతం వేడుక విజయవాడలో నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తెల్లవారు జామున పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments