Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ జాబితా.. 230మంది భారతీయులకు చోటు

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (14:23 IST)
న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ మరియు బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ రూపొందించిన దక్షిణ ఆసియాలోని 400 మంది అత్యంత ప్రభావవంతులు జాబితాలో తెలుగు పరిశ్రమకు సంబంధించి పలువురు ప్రముఖులు చోటు సంపాదించుకున్నారు. 
 
ఇటీవల ప్రదీప్, రష్మీ తమకు చోటు దక్కిందని సోషల్ మీడియా ద్వారా చెప్పగా, ఇప్పుడు నటి ప్రగతి, నటుడు అడవి శేష్‌, యాంకర్ శ్రీముఖి తమకు ఇందులో చోటు దక్కిందని ప్రకటించారు. 
 
ఈ జాబితాలో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అగ్రస్థానంలో నిలిచారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోనూ నిగమ్ - రహత్ ఫతే అలీ-అద్నాన్ సమీ-జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 
 
ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖులు ఉండటం విశేషం. ఈ జాబితాను రెడీ చేయడానికి జర్నలిస్ట్ కిరణ్ రాయ్ యూకే నుంచి జూమ్ ద్వారా 400 మంది వ్యక్తులతో ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments