మన్మథుడు సీక్వెల్‌కి అంతా రెడీ... యూరప్‌లోనే...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (11:01 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం మన్మథుడు సీక్వెల్‌కి రెడీ అయిపోతున్నాడు. 2002లో టాలీవుడ్‌లో విడుదలైన మన్మథుడు సినిమా బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నాగ్ కెరీర్‌లోనే ఈ సినిమా చెప్పుకోదగిన సినిమా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 
 
యువ నటుడు.. దర్శకుజు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం యూరప్‌లో జరుగనుంది. దీంతో రెండు నెలల పాటు నాగ్ యూరప్‌లో మకాం వేయనున్నారు. 
 
ఫిబ్రవరి మూడో వారంలో ఈ సినిమాను ప్రారంభించి.. రెగ్యులర్ షూటింగ్ మార్చి 2 నుంచి ఆరంభించాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇంకా కథానాయికను ఖరారు చేయలేదు. ఈ సినిమా అక్కినేని అభిమానుల అంచనాలకు ధీటుగా తెరకెక్కుతోందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments