Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 గ్రామాలకు చెందిన 300 మంది పేద విద్యార్థులకు ఫోన్లు.. సోనూ సూద్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (20:14 IST)
బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ సేవలు కొనసాగుతూనే వున్నాయి. కరోనా కష్టకాలంలో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా మారిన సోనూసూద్.. ఆపై పేదలకు సేవలు చేస్తూనే వున్నాడు. తాజాగా పేద విద్యార్థులకు చేయూతనిచ్చారు. 
 
కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాస్‌లకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్లు లేక పాఠాలకు దూరమవుతున్నారు. అలాంటిని వారి గురించి ఏ రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. విద్యార్థులు పాఠాలను వినేందుకు ఎలాంటి దారి లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. 
 
అలాంటి వారికి సోనూ సాయం చేశారు. ఇందులో భాగంగా లక్నోలో సమీప గ్రామాల్లోని పేద విద్యార్థినిలకు స్మార్ట్‌ ఫోన్లు అందజేశారు. 40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థినులకు ఆయన మొబైల్‌ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సోనూను అభినందిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments