Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవెంట్‌ను మోసం చేసిన రజినీకాంత్ హీరోయిన్

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (09:59 IST)
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్ ఆర్గనైజర్‌ను మోసం చేసినందుకుగాను ఈ కేసు నమోదైంది. ఈ మోసం కేసులో సోనాక్షితో సహా మరో ఐదుగురు ఉన్నారు. 
 
యూపీలోని కాట్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమోద్ శర్మ అనే వ్యక్తి గత యేడాది నవంబరు నెలలో ఫిర్యాదు చేశారు. అందులో ఢిల్లీలో జరిగిన ఓ బహమతుల కార్యక్రమానికి సోనాక్షిసిన్హాను ఆహ్వానించామని, ఇందుకు ఓ కంపెనీకి రూ.34 లక్షలు అందజేశానని పేర్కొన్నారు. 
 
కానీ, ఆమె తమ కార్యక్రమానికి రాకపోగా, తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సోనాక్షిసిన్హా సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సోనాక్షి సిన్హా గతంలో రజినీకాంత్ సరసన లింగా చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments