కొన్ని విషయాల్లో నా తమ్ముడు పవనే కరెక్ట్ : చిరంజీవి

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (14:47 IST)
కొన్ని విషయాల్లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు, నడుచుకునే తీరు కరక్టేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
కొన్ని అంశాల్లో పవన్ కళ్యాణ్ స్పందించడం చూస్తుంటే సమంజసంగానే అనిపిస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ న్యాయం కోసమే పోరాడుతాడని, న్యాయం కోసమే వాదిస్తాడని, తాను కూడా అదే న్యాయం కోసం తాను కూడా పోరాడుతానని చెప్పారు. 
 
కానీ, తన తమ్ముడు వేగంగా స్పందిస్తే, తాను మాత్రం కొంత సమయం తీసుకుంటానని చెప్పారు. మన చిత్తశుద్ధి, నిజాయితీ సంయమనం విజయాలను అందిస్తాయని చెప్పారు. అంతేకాకుండా, కొందరు తమ బుద్ధులు చూపిస్తారన్నారు. కానీ, తన స్వభావం మాత్రం ఇతరులకు మంచి చేయడమేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments