బాలీవుడ్ స్టార్ కపుల్స్‌ను కాటేసిన కరోనా

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (13:41 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు స్టార్ కపుల్స్‌ జాన్ అబ్రహాం, ఆయన సతీమణి ప్రియా రూంచల్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు. 
 
దీనిపై జాన్ అబ్రహాం ట్వీట్ చేస్తూ, "ఇటీవల తాను ఓ వ్యక్తిని కలిశాను. ఆ తర్వాత అతడికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఇపుడు నేను, ప్రియ పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అందువల్ల మేమిద్దరం హోం క్వారంటైన్‌లోకి ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నాం. అలాగే తమను కాంటాక్ట్ అయిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి" అని కోరారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య 1700కు దాటిపోయాయి. అయితే, ఈ వైరస్ వల్ల పెద్ద ప్రమాదమేమి లేదని తేలడంతో ప్రజలు, ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. పైగా, కేవలం మూడు రోజుల్లోనే నెగిటివ్ ఫలితం, ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments