Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

ఐవీఆర్
శుక్రవారం, 17 జనవరి 2025 (22:28 IST)
మలయాళ నటి నిత్యా మీనన్ పేరు చెప్పగానే అలా మొదలైంది చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత దక్షిణాది చిత్రాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. సన్నాఫ్ సత్యమూర్తి, గీతగోవిందం చిత్రాల్లో నటించిన ఈ భామ ఇటీవల ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది.
 
సినీ ఇండస్ట్రీలో మహిళలు పడే ఇబ్బందులను కొందరు పట్టించుకోరని అంది. కొంతమంది దర్శకనిర్మాతలు తను పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నానని చెప్పినా... ఇతర నటీనటుల కాల్షీట్లు వేస్టవుతాయనీ, అందువల్ల ఎలాగోలా నటించమని ఒత్తిడి చేస్తారంటూ చెప్పుకొచ్చింది. ఐతే కొంతమంది దర్శకనిర్మాతలు మాత్రం మహిళలకు సంబంధించిన సమస్యలు చెప్పగానే వెంటనే షెడ్యూల్ క్యాన్సిల్ చేసి తారల కష్టాలను పట్టించుకుంటారంటూ వెల్లడించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెర్రిమొర్రి పిందెల్లారా, అతి భారీ వర్షం కురిస్తే అమరావతి మాత్రమే కాదు, ముంబై, హైదరాబాద్ కూడా జలమయం (video)

జార్ఖండ్‌లో భీకర ఎన్‌కౌంటర్‌- ఒక మావోయిస్టు మృతి

నాకెందుకు ఇంత తక్కువ మార్కులొచ్చాయ్: ఉపాధ్యాయురాలికి విద్యార్థి చెంపదెబ్బ (video)

స్నానాల గదిలో 16 అడుగుల గిరి నాగుపాము, స్నేక్ క్యాచర్స్ క్యాచ్ (video)

ఇన్‌స్టా పరిచయం.. పలుమార్లు అత్యాచారం.. వాంతులు చేసుకోవడంతో గర్భవతి.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments