అబ్బే.. తెలివి తక్కువ రాతలకు స్పందించాల్సిన అవసరం లేదు..?

Webdunia
గురువారం, 11 మే 2023 (10:29 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో చైతూ విడాకులకు శోభిత ధూళిపాళ్లనే కారణమంటూ వచ్చిన వార్తలపై తొలిసారిగా శోభిత ధూళిపాళ్ల తొలిసారిగా స్పందించింది. తెలివి తక్కువ రాతలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని, ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఇసుమంతైనా లేదని తేల్చి చెప్పేసింది. 
 
తాను ఎలాంటి తప్పు చేయలేదని.. వాటికి స్పందించాల్సిన అవసరం కూడా తనకు లేదని తేల్చేసింది. ఇలాంటి రాతలు రాయడం కంటే జీవితం దృష్టి పెట్టాలని.. దానిని మెరుగుపరుచుకునేందుకు కామ్‌గా వుండాలని వెల్లడించింది. మంచి వ్యక్తిలా వుండేందుకు ప్రయత్నించాలని హితవు పలికింది. 
 
విబేధాల కారణంగా చైతూ సమంత 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని నెలలకు శోభిత, చైతన్యకు సంబంధించిన రూమర్లు తెరపైకి వచ్చాయి. లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్లలో నిజం లేదని శోభిత స్పష్టం చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లుకు బ్రేక్.. సంబరాలు చేసుకుంటున్న వైకాపా

రెడ్ బుక్ పేరెత్తితే కొడాలి నాని వెన్నులో వణుకు : మంత్రి వాసంశెట్టి

తరగతిలో పాఠాలు వింటూ గుండెపోటుతో కుప్పకూలిన పదో తరగతి విద్యార్థిని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments