Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు భాషా ప్రాచుర్యానికి సిరివెన్నెల ఎంతో కృషిచేశారు - న‌రేంద్ర‌మోడి

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (20:37 IST)
Sastry with Rastrapati
సీతారామశాస్త్రి గారి మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంతాపం తెలియ‌జేస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ప‌ద్మ అవార్డు అందుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్ల‌లో..అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి.

<

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి . pic.twitter.com/qxUBkJtkYU

— Narendra Modi (@narendramodi) November 30, 2021 >ఇంకా సీతారామశాస్త్రి గారి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా సంతాపం తెలియ‌జేశారు. రెండు తెలుగు ముఖ్య‌మంత్రులు కూడా త‌మ ప్ర‌గాఢ‌సానుభూతిని వారి కుటుంబానికి తెలియ‌జేశారు.ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ, తెలుగు భాష‌కు కృషిచేసిన మాన్యుడిగా పేర్కొన్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments