Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు భాషా ప్రాచుర్యానికి సిరివెన్నెల ఎంతో కృషిచేశారు - న‌రేంద్ర‌మోడి

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (20:37 IST)
Sastry with Rastrapati
సీతారామశాస్త్రి గారి మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంతాపం తెలియ‌జేస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ప‌ద్మ అవార్డు అందుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్ల‌లో..అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి.

<

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి . pic.twitter.com/qxUBkJtkYU

— Narendra Modi (@narendramodi) November 30, 2021 >ఇంకా సీతారామశాస్త్రి గారి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా సంతాపం తెలియ‌జేశారు. రెండు తెలుగు ముఖ్య‌మంత్రులు కూడా త‌మ ప్ర‌గాఢ‌సానుభూతిని వారి కుటుంబానికి తెలియ‌జేశారు.ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ, తెలుగు భాష‌కు కృషిచేసిన మాన్యుడిగా పేర్కొన్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments