Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి - శ్రీరెడ్డి పోస్ట్ వైరల్

సెల్వి
బుధవారం, 19 జూన్ 2024 (11:14 IST)
అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. ఇతను మెగా డాటర్ శ్రీజను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఆపై ఆమెకు విడాకులిచ్చాడు. కానీ లంగ్స్ డ్యామేజ్‌తో ఆస్పత్రిలో చేరిన శిరీష్ భరద్వాజ్ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో శ్రీజను వివాహం చేసుకున్న శిరీష్.. విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకున్నాడు.
 
2007లో శ్రీజ-శిరీష్ భరద్వాజ్ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో అది పెద్ద వివాదమే అయింది. అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం శ్రీజ 2016లో బిజినెస్‌మ్యాన్ కళ్యాణ్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లుగా నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. "శిరీష్ భరద్వాజ్ ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు" అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments