Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి - శ్రీరెడ్డి పోస్ట్ వైరల్

సెల్వి
బుధవారం, 19 జూన్ 2024 (11:14 IST)
అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. ఇతను మెగా డాటర్ శ్రీజను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఆపై ఆమెకు విడాకులిచ్చాడు. కానీ లంగ్స్ డ్యామేజ్‌తో ఆస్పత్రిలో చేరిన శిరీష్ భరద్వాజ్ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో శ్రీజను వివాహం చేసుకున్న శిరీష్.. విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకున్నాడు.
 
2007లో శ్రీజ-శిరీష్ భరద్వాజ్ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో అది పెద్ద వివాదమే అయింది. అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం శ్రీజ 2016లో బిజినెస్‌మ్యాన్ కళ్యాణ్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లుగా నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. "శిరీష్ భరద్వాజ్ ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు" అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments