Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే.. సింగర్ సునీత హాజరవుతుందా?

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (17:44 IST)
ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే ఒక సెలబ్రిటీ టాక్ షోను మొదలుపెట్టారు బాలయ్య. ప్రస్తుతం రెండో సీజన్ జరుగనుంది. ఈ షో దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు తెచ్చుకొని.. నంబర్ వన్ స్థానంలో టిఆర్పీ రేటింగ్ సాధించింది.
 
ఇప్పుడు రెండవ సీజన్ మొదలయ్యి.. మొదటి ఎపిసోడ్ కూడా పూర్తయింది. ఇక మొదటి ఎపిసోడ్‌లో మాజీ సీ. ఎమ్. నారా చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడు నారా లోకేష్ వచ్చి రాజకీయ విషయాలను, తమ వ్యక్తిగత విషయాలను వెల్లడించారు.
 
ఇప్పుడు రెండవ సీజన్‌కి యంగ్ హీరోలైన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇద్దరూ హాజరు కాబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయడం జరిగింది. 
 
ఇకపోతే అందరికీ మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. త్వరలోనే సింగర్ సునీత కూడా అన్ స్టాపబుల్ షోకి గెస్ట్‌గా రాబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే సునీతతో పాటు భర్త రామ్ వీరపనేనితో పాటు తన కూతురు అలాగే కొడుకు ఆకాష్ కూడా హాజరు కాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments