Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే.. సింగర్ సునీత హాజరవుతుందా?

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (17:44 IST)
ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే ఒక సెలబ్రిటీ టాక్ షోను మొదలుపెట్టారు బాలయ్య. ప్రస్తుతం రెండో సీజన్ జరుగనుంది. ఈ షో దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు తెచ్చుకొని.. నంబర్ వన్ స్థానంలో టిఆర్పీ రేటింగ్ సాధించింది.
 
ఇప్పుడు రెండవ సీజన్ మొదలయ్యి.. మొదటి ఎపిసోడ్ కూడా పూర్తయింది. ఇక మొదటి ఎపిసోడ్‌లో మాజీ సీ. ఎమ్. నారా చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడు నారా లోకేష్ వచ్చి రాజకీయ విషయాలను, తమ వ్యక్తిగత విషయాలను వెల్లడించారు.
 
ఇప్పుడు రెండవ సీజన్‌కి యంగ్ హీరోలైన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇద్దరూ హాజరు కాబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయడం జరిగింది. 
 
ఇకపోతే అందరికీ మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. త్వరలోనే సింగర్ సునీత కూడా అన్ స్టాపబుల్ షోకి గెస్ట్‌గా రాబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే సునీతతో పాటు భర్త రామ్ వీరపనేనితో పాటు తన కూతురు అలాగే కొడుకు ఆకాష్ కూడా హాజరు కాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments