Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రేయా ఘోషల్‌కి చేదు అనుభవం... విలువైన వాయిద్య పరికరాలుంటే?

Webdunia
గురువారం, 16 మే 2019 (17:37 IST)
ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రేయా ఘోషల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ బయలుదేరిన శ్రేయ తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని కూడా తీసుకువచ్చారు.


అయితే ఇందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఒప్పుకోలేదు. వాయిద్య పరికరాన్ని విమానంలోకి తీసుకురాకూడదని చెప్పారు. దాంతో తప్పని పరిస్థితుల్లో శ్రేయ తన పరికరాన్ని విమానాశ్రయంలోనే విడిచిపెట్టి వెళ్లిపోయింది.
 
ఈ విషయమై సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పట్ల శ్రేయ తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ మ్యూజీషియన్స్ వద్ద విలువైన వాయిద్య పరికరాలుంటే విమానంలోకి ఎక్కనివ్వదేమో..! మంచిది. ధన్యవాదాలు, తనకు గుణపాఠం చెప్పారు అంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన ఎయిర్‌లైన్స్ సంస్థ శ్రేయకు క్షమాపణలు చెప్పింది. 
 
శ్రేయా..మీ పట్ల ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం. అసలు ఏమి జరిగింది మరియు మా సిబ్బంది మీతో ఏమన్నారో కాస్త వివరంగా చెప్పగలరా అని కోరారు. ఈ ఘటనపై శ్రేయకు అభిమానుల నుండి మద్దతు లభించింది. విషయం ఎంతో సీరియస్ అయితే గానీ ఆమె ఇలా ట్వీట్ చేయరంటూ అభిమానులు ఎయిర్‌లైన్స్‌పై కామెంట్‌లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments