Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దోమల బెడద.. పిల్లాడిని కుట్టేస్తున్నాయ్..

Webdunia
సోమవారం, 15 మే 2023 (15:17 IST)
చిన్మయి సినీ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరు. ఆమె కేవలం ప్లే బ్యాక్ సింగర్ మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. ఆమె 2014లో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ని పెళ్లాడింది. పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులకు ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
 
వీరికి త్రిప్తా, శర్వాస్ అని పేర్లు పెట్టినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంలో చిన్మయి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇందులో చెన్నైలో మళ్లీ దోమల బెడద ఎక్కువైంది. దీనిని నివారించడానికి మనం ఏమి చేయాలి? దీన్ని ఎలా అధిగమించాలి. 
 
దోమలు పసిబిడ్డలను తీవ్రంగా కుడుతున్నాయని పోస్ట్ చేసింది. ఇంకా దోమలు తన పిల్లవాడిని కుడుతున్న ఫోటోను కూడా జత చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments