Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దోమల బెడద.. పిల్లాడిని కుట్టేస్తున్నాయ్..

Webdunia
సోమవారం, 15 మే 2023 (15:17 IST)
చిన్మయి సినీ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరు. ఆమె కేవలం ప్లే బ్యాక్ సింగర్ మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. ఆమె 2014లో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ని పెళ్లాడింది. పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులకు ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
 
వీరికి త్రిప్తా, శర్వాస్ అని పేర్లు పెట్టినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంలో చిన్మయి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇందులో చెన్నైలో మళ్లీ దోమల బెడద ఎక్కువైంది. దీనిని నివారించడానికి మనం ఏమి చేయాలి? దీన్ని ఎలా అధిగమించాలి. 
 
దోమలు పసిబిడ్డలను తీవ్రంగా కుడుతున్నాయని పోస్ట్ చేసింది. ఇంకా దోమలు తన పిల్లవాడిని కుడుతున్న ఫోటోను కూడా జత చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments