Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా టూర్‌కు వైరముత్తు కంపెనీగా రమ్మన్నారు : గాయని భువన

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:10 IST)
మీటూ ఉద్యమ ఫలితామని తమిళ సినీ కవి వైరముత్తు బండారం బయటపడుతోంది. నిన్నటికి నిన్న వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలు చేసింది. ఇవి కోలీవుడ్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో గాయని భువన శేషన్.. వైరముత్తుపై ఆరోపణలు చేశారు.
 
మలేషియా టూర్‌కు తనకు కంపెనీ ఇవ్వాలని వైరముత్తు అడిగారని, లేదంటే తన కెరీర్‌ని నాశనం చేస్తానని బెదిరించారని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. వైరముత్తుకు వ్యతిరేకంగా గాయని చిన్మయి మొదలుపెట్టిన ఈ ఉద్యమం ద్వారా ఇప్పటికే పదిమందికిపైగా మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టిన విషయం తెల్సిందే. 
 
దీంతో వైరముత్తుకు మద్దతు ఇస్తూ వచ్చిన వారంతా ఇపుడు వివాదానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో వైరముత్తుపై ప్రతి రోజూ వచ్చే ఆరోపణలు పెరుగుతుండటంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురవుతోంది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం