Webdunia - Bharat's app for daily news and videos

Install App

"టిల్లుగాడి లొల్లి ఆహాలో" అతి త్వరలో.. ఓటీటీలో "డీజీ టిల్లు"

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (10:22 IST)
ఇటీవల విడుదలైన చిత్రం "డీజే టిల్లు". సినిమా థియేటర్లలో విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మంచి కిక్కునిచ్చింది. ఇపుడు ఈ కిక్కు ఓటీటీ ప్రేక్షకులకు అందిచేందుకు సిద్ధమైంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఫిబ్రవరి 12వ తేదీన ప్రేకక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నిర్మాతకు లాభాల పంట పడించింది. మంచి పాజిటివ్ టాక్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేశారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫాం అయిన ఆహాలో ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. "ఇక టిల్లుగాడి లొలి ఆహాలో" అతి త్వరలో అంటూ పేర్కొంది. అయితే, ఈ మూవీని ఓటీటీలో ఎపుడు రిలీజ్ చేస్తారో స్పష్టమైన తేదీని వెల్లడించలేదు. కానీ, మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావచొచ్చన్న ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments