Webdunia - Bharat's app for daily news and videos

Install App

"టిల్లుగాడి లొల్లి ఆహాలో" అతి త్వరలో.. ఓటీటీలో "డీజీ టిల్లు"

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (10:22 IST)
ఇటీవల విడుదలైన చిత్రం "డీజే టిల్లు". సినిమా థియేటర్లలో విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మంచి కిక్కునిచ్చింది. ఇపుడు ఈ కిక్కు ఓటీటీ ప్రేక్షకులకు అందిచేందుకు సిద్ధమైంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఫిబ్రవరి 12వ తేదీన ప్రేకక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నిర్మాతకు లాభాల పంట పడించింది. మంచి పాజిటివ్ టాక్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేశారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫాం అయిన ఆహాలో ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. "ఇక టిల్లుగాడి లొలి ఆహాలో" అతి త్వరలో అంటూ పేర్కొంది. అయితే, ఈ మూవీని ఓటీటీలో ఎపుడు రిలీజ్ చేస్తారో స్పష్టమైన తేదీని వెల్లడించలేదు. కానీ, మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావచొచ్చన్న ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments