Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణంరాజుగారి విగ్రహంతో సంవత్సరీకం చేసిన శ్యామలాదేవి

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (19:57 IST)
krishnaraju family at his house
రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుగారి సంవత్సరీకం ఇటీవలే జరిగింది. హైదరాబాద్‌లోని కృష్నంరాజు ఇంటిలో వారి కుటుంబ సభ్యుల నడుమ జరిగింది. లెక్కప్రకారం సెప్టెంబర్‌11,2022న ఆయన పరమపదించారు. అయితే ఈ ఏడాది అధిక మాసం కావడంతో రెండురోజులక్రితమే సంవత్సరీకం జరిగింది. భార్య శ్యామలాదేవి, పిల్లలు సాయి ప్రదీచ, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో జూబ్లీహిల్స్‌లోని వారి స్వగృహంలో వేదోక్తంగా జరిగింది. ప్రభాస్ సోదరుడు కార్యక్రమం నిర్వహించారు. 
 
krishnaraju photo- syamaladevi
విశేషం ఏమంటే, శ్యామలాదేవిగారు తన భర్త కృష్ణంరాజుగారి విగ్రహాన్ని తన ఇంటిలోనే తయారుచేసి వుంచారు. అచ్చు మనిషిలా వుండేట్లు వున్న ఆ విగ్రహానికి కుటుంసభ్యులు, సన్నిహితులు, స్టాప్‌ కలిసి ఆయన ఉన్నట్లే కాళ్ళకు నమస్కరించి తమ అభిప్రాయాన్ని చాటుకున్నారు.

Syamaladevi at krishnamraju statue
శ్యామలాదేవిగారు మాట్లాడుతూ, వారికి స్వీట్లు అంటే ప్రియం. అందుకే ఆయనకు తీపి తినిపిస్తున్నానని చెబుతూ, విగ్రహానికి పెడుతూ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు. ప్రభాస్‌ సోదరుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వల్పశ్రేణి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్!

వెయ్యి ఆవులు ఇస్తాం.. తితిదేకు సొంతందా డెయిరీ పెట్టుకోండి : రామచంద్ర యాదవ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి అనుమానాస్పద మృతి.. గొంతుకోసి చంపేశారు..

ముంచు కొస్తున్న భారీ సౌర తుఫాను ముప్పు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments