Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిశూలం పట్టుకుని కాళీమాత అవతారంలో సాయిపల్లవి!

Webdunia
సోమవారం, 10 మే 2021 (09:59 IST)
Saipallavi
నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్‌. బోయనపల్లి నిర్మిస్తున్నారు.
 
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నిన్న హీరోయిన్ సాయి పల్లవి బర్త్ డేను పురస్కరించుకుని ఆమె లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఆమె త్రిశూలం పట్టుకుని కాళీమాత అవతారంలో దర్శనమిస్తోంది. ఈ పోస్టర్‌కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేసిన తల్లీకొడుకు .. ఆపై అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ..

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

Girl: మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం- ఎనిమిది మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments