శృతిహాసన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (13:27 IST)
హీరోయిన్ శృతిహాసన్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈమెకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు.
 
"అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని, త్వరలోనే మిమ్మలను కలుస్తాను'' అని పేర్కొంటూ ఓ సందేశాన్ని వెల్లడించారు. 
 
కాగా, కరోనా థర్డ్ వేవ్ సమయంలో అనేక మంది సినీ సెలెబ్రిటీలు కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. అలాంటివారిలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఒకరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments