Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృతిహాసన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (13:27 IST)
హీరోయిన్ శృతిహాసన్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈమెకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు.
 
"అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని, త్వరలోనే మిమ్మలను కలుస్తాను'' అని పేర్కొంటూ ఓ సందేశాన్ని వెల్లడించారు. 
 
కాగా, కరోనా థర్డ్ వేవ్ సమయంలో అనేక మంది సినీ సెలెబ్రిటీలు కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. అలాంటివారిలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఒకరు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments