Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ సిటీలో శ్రియ ఆటో జర్నీ.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:11 IST)
టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణం చేశారు. తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "గమనం". ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసేందుకు శ్రియ నగరంలోని మల్లిఖార్జున థియేటర్‌కు వచ్చారు. 
 
ఇందుకోసం కూకట్‌పల్లిలో ఉన్న ఈ థియేటర్‌ వరకు ఆమె ఓ ఆటోలో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. థియేటర్ వద్ద ఆటోలో నుంచి శ్రియ దిగగానే ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. 
 
కాగా, ఈ చిత్రానికి సుజనా రావు దర్శకత్వం వహించగా, ఇందులో శ్రియతో పాటు ప్రియాంక జువాల్కర్, నిత్యా మీనన్, సుహాస్ రవి ప్రకాష్, శివ కందుకూరి తదితరులు నటించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. కలి ప్రొడక్షన్, క్రియా ఫిల్మ్ కార్ప్‌ బ్యానర్లపై నిర్మితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments