Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ సిటీలో శ్రియ ఆటో జర్నీ.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:11 IST)
టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణం చేశారు. తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "గమనం". ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసేందుకు శ్రియ నగరంలోని మల్లిఖార్జున థియేటర్‌కు వచ్చారు. 
 
ఇందుకోసం కూకట్‌పల్లిలో ఉన్న ఈ థియేటర్‌ వరకు ఆమె ఓ ఆటోలో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. థియేటర్ వద్ద ఆటోలో నుంచి శ్రియ దిగగానే ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. 
 
కాగా, ఈ చిత్రానికి సుజనా రావు దర్శకత్వం వహించగా, ఇందులో శ్రియతో పాటు ప్రియాంక జువాల్కర్, నిత్యా మీనన్, సుహాస్ రవి ప్రకాష్, శివ కందుకూరి తదితరులు నటించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. కలి ప్రొడక్షన్, క్రియా ఫిల్మ్ కార్ప్‌ బ్యానర్లపై నిర్మితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments