నయన్ పిల్లలకు అద్దె తల్లి ఎవరు? షాకింగ్ న్యూస్

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (23:02 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
నటి నయనతార అద్దె తల్లి ద్వారా కవలలకు జన్మనివ్వడం సంచలనం సృష్టించింది. ఈ వివాదం వివిధ కోణాల్లో చర్చనీయాంశమైంది. నటి నయనతార అద్దె తల్లి ద్వారా బిడ్డలను కన్న ఆసుపత్రి, వైద్యులపై అందరి దృష్టి ఉంది.

 
నయనతార కవలలు చెన్నైలోని అతిపెద్ద ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్‌లో జన్మించారు. కేరళకు చెందిన నయన్ బంధువు అద్దె తల్లి అయినట్లు సమాచారం. ఆమె ఎవరూ, ఆమెకు నయనతారతో ఎలాంటి సంబంధం ఉందో తెలియాల్సి వుంది.

సరోగేట్ మదర్ కావడానికి ఆ మహిళకు అన్ని అర్హతలు ఉన్నాయని వైద్యులు ధృవీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం విఘ్నేష్ శివన్, నయనతారల పిల్లలపై చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments