Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లో ఒక్కరు లేరు.... స్టార్ హీరోకి మరీ ఇంత షాకా...

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (18:05 IST)
కొన్ని సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడతాయో, ఇంకొన్ని సినిమాలు మరెందుకు కాసుల వర్షం కురిపిస్తాయో ఎవ్వరికీ అర్థంకాదు. దీనితో టాప్ స్టార్లు చాలామంది చాలాసార్లు చేదు గుళికలు మింగాల్సి వస్తుంది. తాజాగా అక్షయ్ కుమార్ పరిస్థితి అలా మారిందట.

 
సుమారు రూ. 300 కోట్ల భారీ వ్యయంతో అక్షయ్ కుమార్ హీరోగా సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం నిర్మించింది యశ్ రాజ్ ఫిల్మ్స్. చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఐతే వారం తిరిగేసరికల్లా సినిమా థియేటర్లలో ప్రేక్షకులే లేకుండా పోయారట.

 
ఈ పరిస్థితితో చాలాచోట్ల థియేటర్లలో షోలను నిలిపివేస్తున్నట్లు బాలీవుడ్ సినీవర్గాల భోగట్టా. ఆనాటి చరిత్రను ఇప్పటితరానికి కనెక్ట్ అయ్యేట్లు తీసేందుకు రూ. 300 కోట్లు ఖర్చుపెడితే ఇప్పటివరకూ రూ. 55 కోట్లు మాత్రమే వచ్చిందట. దీనితో ఎన్నో అంచనాలతో విడుదలైన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం ఘోరంగా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments