Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిట్‌కాయిన్ స్కాంలో బాలీవుడ్ హీరోయిన్ భర్త...

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇపుడు బిట్ కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఈయనపై ఏకంగా రూ.2 వేల కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన వ

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (14:28 IST)
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇపుడు బిట్ కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఈయనపై ఏకంగా రూ.2 వేల కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన వద్ద విచారణ జరిపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించింది.
 
రూ.2 వేల కోట్ల బిట్‌కాయిన్ మైనింగ్ స్కాంలో ప్రధాన నిందితుడైన అమిత్ భరద్వాజ్‌తో పాటు కుంద్రా పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజ్‌కుంద్రాకు ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నారు. ఈ స్కామ్‌లో భరద్వాజ్‌ను ఏప్రిల్ 5వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. 
 
భారీ మోసంలో కుంద్రా పాత్ర ఉన్న నేపథ్యంలో అతన్ని విచారిస్తున్నారా? లేక భరద్వాజ్ చేతిలో మోసపోయిన వారిలో కుంద్రా కూడా ఒక పెట్టబడిదారా? అనే విషయం తెలియాల్సి ఉంది. గతంలో వెలుగు చూసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో రాజ్‌కుంద్రా నిందితుడిగా తేలిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments