రంగమ్మత్తగా అనసూయ తీసుకున్న తొలి సెల్ఫీ ఇదే..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''రంగస్థలం''. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రి-రిలీజ్ వసూళ్లు బాగానే పండాయి. ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత కథా

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (09:35 IST)
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''రంగస్థలం''. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రి-రిలీజ్ వసూళ్లు బాగానే పండాయి. ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత కథానాయకిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రను పోషించిన నటి, యాంకర్ అనసూయ తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది.
 
తొలిసారి రంగమ్మత్త గెటప్‌లో దిగిన తొలి సెల్ఫీని మీతో పంచుకుంటున్నా.. మరో రెండు రోజుల్లో రంగమ్మత్తను థియేటర్లలో కలవండి అని తన ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఈ నెల 30న రంగస్థలం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 
 
ఈ సినిమా 80వ దశకం బ్యాక్ గ్రౌండ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ హక్కుల ధరలన్నీ కలుపుకుంటే సుమారు ఎనభై కోట్ల రూపాయల వ్యాపారాన్ని రంగస్థలం చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లోన్లీ ప్లానెట్ 2026, బెస్ట్ ఇన్ ట్రావెల్ టాప్ గ్లోబల్ ఎక్సపీరియెన్సెస్: ఓల్డ్ దుబాయ్‌లోని సాంస్కృతిక ఆహార పర్యటనలు

పట్టపగలు నడిరోడ్డుపై మాజీ ప్రియురాలిని పొడిచి చంపేసిన వ్యక్తి.. ఆపై గొంతుకోసుకుని?

నాగుల చవితి వేళ అద్భుతం.. శివలింగానికి ఇరువైపులా నాగుపాములు (video)

వామ్మో మొంథా తుఫాన్, ఏపీలోనే తీరం దాటుతుందట, రెడ్ ఎలర్ట్

Kurnool Bus Accident: డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుంది.. అక్టోబర్ 27 నాటికి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments