Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్: దీప్తి సునయన వచ్చేస్తోందట..

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (13:29 IST)
బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎపిసోడ్‌లో ఇప్పటికే కాజల్ అదేరీతిలో శ్రీరామ్ చంద్రకి చెందిన కుటుంబ సభ్యులు రావడం జరిగింది. టాప్ మోస్ట్ కంటెస్టెంట్‌‌లో మంచి క్రేజ్ ఉన్న షణ్ముక్ ఈ విషయంలో వాళ్ళ అమ్మగారు హౌస్‌లోకి ఈ ఫ్యామిలీ ఎపిసోడ్‌లో అడుగుపెట్టనున్నారని టాక్. 
 
కాగా షణ్ముఖ్ మాత్రం ఎప్పటి నుండో తన బెస్ట్ ఫ్రెండ్ దీప్తి సునయన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. గత వీకెండ్ ఎపిసోడ్‌లో కూడా నాగార్జునకి ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది. 
 
ఇలాంటి తరుణంలో ఈ వీకెండ్‌లో దీప్తి సునయన నాగార్జునతో పాటు వేదికపై రానున్నట్లు సమాచారం. విషయంలోకి వెళితే గత సీజన్లలో ఆడిన ఒక మాజీ కంటెస్టెంట్‌నీ తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సమయంలో దీప్తి సునయన సెకండ్ సీజన్‌లో ఉండటంతో ఆమెను ఈ వారం బిగ్‌బాస్ వేదికపై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఈ రీతిగా హౌస్‌కి చివరి వారంలో కెప్టెన్ అయిన షణ్ముఖ్‌కి బిగ్ సర్ ప్రైజ్.. షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments