Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఇంకా బతికే వున్నా.. తప్పుడు ప్రచారాలు ఆపండి.. శక్తిమాన్

Webdunia
బుధవారం, 12 మే 2021 (12:44 IST)
Mukesh Khanna
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బ్రతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. రీసెంట్‌గా సింగర్‌ లక్కీ అలి చనిపోయాడంటూ ప్రచారం చేయగా, అవన్నీ వాస్తవాలని ఖండించాడు సదరు సింగర్. 
 
ఇక ఇప్పుడు శక్తిమాన్ సీరియల్ ఫేం ముఖేష్ ఖన్నా కూడా తాను క్షేమంగా ఉన్నానని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. కరోనా వలన ఆయన చనిపోయారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
 
నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. కోవిడ్ వలన నేను ఆసుపత్రిలో చేరినట్టు వస్తున్న వార్తలలో వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో, ఆ ప్రచారాల వెనుక ఉద్దేశం ఏంటో కూడా అర్ధం కావడం లేదు. 
 
ఏం చేస్తే ఇలాంటివి మానేస్తారు. సోషల్ మీడియా వలనే ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఫేక్ న్యూస్ సృష్టించి ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకోవడం దారుణం. ఈ వార్తలతో విసిగిపోయాను. ఇలాంటి వార్తలు సృష్టించే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ముఖేష్ కన్నా వీడియో ద్వారా తెలిపారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments