Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతి పట్ల సచిన్ షాక్.. అతిలోక సుందరి చివరి సినిమా అదే..?

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. సినీ దిగ్గజం శ్రీదేవి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ లోకం విడిచిపోయిందనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. శ్రీదేవి మరణించడం నిజంగా చాలా బా

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (16:52 IST)
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. సినీ దిగ్గజం శ్రీదేవి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ లోకం విడిచిపోయిందనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. శ్రీదేవి మరణించడం నిజంగా చాలా బాధాకరం. నిద్రలేచిన వెంటనే ఆ వార్త విని కలత చెందినట్లు సచిన్ టెండూల్కర్ తెలిపారు. 
 
ఈ వార్త విని మాటలు రావడం లేదు. ఎందుకంటే మనమంతా ఆమెను చూస్తూనే పెరిగాం. ఉన్నట్టుండి ఆమె ఇక లేరన్న వార్త వినడం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉందంటూ టెండూల్కర్ తెలిపారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు, ఆమెను అభిమానించే, ప్రేమించే వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
 
మరోవైపు శ్రీదేవి చివరి సినిమా షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ''జీరో'' అని తెలుస్తోంది. వచ్చే డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments