Webdunia - Bharat's app for daily news and videos

Install App

షబానా ఆజ్మీకి పంది జ్వరం

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:18 IST)
దేశంలోని పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. ఈ జ్వరం బారినపడిన అనేకమంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కూడా స్వైన్ ఫ్లూ బారినపడింది. గత కొన్ని రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేసి స్వైన్ ఫ్లూ అని నిర్ధారించారు. 
 
ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం కాస్త మెరుగుప‌డింద‌ని, పూర్తిగా కోలుకున్న త‌ర్వాత వైద్యులు ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేస్తామ‌ని అన్న‌ట్టు ష‌బానా తెలిపారు. 2017లో 'ది బ్లాక్ ప్రిన్స్' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది ష‌బానా. ఆమె ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట‌ప‌డాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments