Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీరెడ్డిపై వరుస కేసులు : నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు...

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (14:17 IST)
నటి శ్రీరెడ్డిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గుంటూరులో తెలుగు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదైంది. రాజమండ్రి బొమ్మూరులో తూర్పు గోదావరి పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యకరంగా వీడియోలు, పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమండ్రి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోం మంత్రి అనితల గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారంటా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, అనంతపురానికి చెందిన తెలుగు మహిలా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కూడా బుధవారం నాలుగో పట్టణ పోలీసులకు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. విశాఖపట్టణంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో కూడా ఆమెపై మరో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments