Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీరెడ్డిపై వరుస కేసులు : నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు...

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (14:17 IST)
నటి శ్రీరెడ్డిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గుంటూరులో తెలుగు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదైంది. రాజమండ్రి బొమ్మూరులో తూర్పు గోదావరి పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యకరంగా వీడియోలు, పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమండ్రి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోం మంత్రి అనితల గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారంటా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, అనంతపురానికి చెందిన తెలుగు మహిలా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కూడా బుధవారం నాలుగో పట్టణ పోలీసులకు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. విశాఖపట్టణంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో కూడా ఆమెపై మరో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

తర్వాతి కథనం
Show comments