Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే కలుద్దాం అంటూ ఆస్పత్రి నుంచి సాయిధరమ్ ట్వీట్

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (18:58 IST)
గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్... ఆస్పత్రి నుంచి ఆదివారం ఓ ట్వీట్ చేశారు. 'నాపై మరియు నా చిత్రం 'రిపబ్లిక్' పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం'అంటూ సాయిధరమ్ తేజ్ తన చేతి సంజ్ఞతో కోలుకున్నాను అనే సంకేతం పంపించారు.
 
సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా నుంచి చాలా రోజుల తర్వాత సడన్‌గా వచ్చిన పోస్టుతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దీంతో సాయితేజ్ పూర్తిగా కోలుకున్నట్లుగానే అర్థమైపోతుంది. మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతున్నట్లుగా సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఆదివారం ఉదయం మీడియాతో వెల్లడించిన విషయం తెల్సిందే.
 
కాగా, సాయి ధరమ్ తేజ్ నటించిన రాజకీయ డ్రామా ‘రిపబ్లిక్’ ఈ నెల ఒకటో తేదీన విడుదలై విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘కొండపొలం’ విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య.. సీబీఐకి సుప్రీం ఆదేశం

తెలంగాణ హైడ్రా చట్టాన్ని ఏపీకి తీసుకొస్తాం.. చంద్రబాబు నాయుడు

కళ్ల ముందే కన్నతల్లికి ప్రమాదం.. ఆ బాలిక ఆటోను పైకెత్తేసింది.. వీడియో

ప్రకాశం బ్యారేజీ వద్ద చంద్రబాబు.. ఉత్తర కోస్తాకు అలెర్ట్

కొత్త ఇల్లు నా పేరు మీదే రిజిస్ట్రేషన్ అయ్యింది.. దివ్వెల మాధురి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments