Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక మనిషి భద్రతకు నెలకు రూ.10 లక్షల ఖర్చు అవసరమా?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:22 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కేంద్రం "వై ప్లస్" కేటగిరీ భద్రతను కల్పించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, శివసేన నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేశారు. తీవ్రవాదులు కూడా తమకు భద్రత కల్పించమని కోరితే కేంద్రం కల్పిస్తుందా అంటూ నిలదీశారు. దీనికి కారణంలేకపోలేదు. 
 
అయితే, కంగనాకు కల్పిస్తున్న భద్రతపై సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప విమర్శలు గుప్పించారు. ఒక మనిషికి నెల రోజులపాటు భద్రత కల్పించేందుకు కేంద్రానికి 10 లక్షల రూపాయలు అవుతుందని, ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను ఇలాంటి వాటికి ఉపయోగించడం తగదని కలప్ప ట్వీట్ చేశారు. 
 
కంగనా రనౌత్ ఇపుడు ముంబైను వీడి హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మనాలీలో సురక్షితంగా ఉన్నారనీ, అందువల్ల సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. దీనిపై కంగనా స్పందించారు. తనకు ప్రభుత్వమేమీ ఊరికనే భద్రత కల్పించలేదని, ఇంటెలిజెన్స్ బ్యూరో తనకు అపాయం పొంచి ఉందా? లేదా? అన్న విషయాన్ని విచారించిన తర్వాతే ప్రభుత్వం తనకు భద్రతను కేటాయించిందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments