Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక మనిషి భద్రతకు నెలకు రూ.10 లక్షల ఖర్చు అవసరమా?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:22 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కేంద్రం "వై ప్లస్" కేటగిరీ భద్రతను కల్పించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, శివసేన నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేశారు. తీవ్రవాదులు కూడా తమకు భద్రత కల్పించమని కోరితే కేంద్రం కల్పిస్తుందా అంటూ నిలదీశారు. దీనికి కారణంలేకపోలేదు. 
 
అయితే, కంగనాకు కల్పిస్తున్న భద్రతపై సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప విమర్శలు గుప్పించారు. ఒక మనిషికి నెల రోజులపాటు భద్రత కల్పించేందుకు కేంద్రానికి 10 లక్షల రూపాయలు అవుతుందని, ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను ఇలాంటి వాటికి ఉపయోగించడం తగదని కలప్ప ట్వీట్ చేశారు. 
 
కంగనా రనౌత్ ఇపుడు ముంబైను వీడి హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మనాలీలో సురక్షితంగా ఉన్నారనీ, అందువల్ల సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. దీనిపై కంగనా స్పందించారు. తనకు ప్రభుత్వమేమీ ఊరికనే భద్రత కల్పించలేదని, ఇంటెలిజెన్స్ బ్యూరో తనకు అపాయం పొంచి ఉందా? లేదా? అన్న విషయాన్ని విచారించిన తర్వాతే ప్రభుత్వం తనకు భద్రతను కేటాయించిందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments