Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట నుంచి శివరాత్రికి గిఫ్ట్.. వీడియో రిలీజ్ కానుందట!

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (11:11 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. వెంటనే రెండో షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ రెండో షెడ్యూల్ ఈ నెల 21 వరకు కొనసాగనుంది. 
 
ఈ షెడ్యూల్ కోసం ఇటీవల కీర్తి సురేష్ దుబాయ్ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ అప్‌డేట్ రానుందంట. అది కూడా శివరాత్రి సందర్భంగా మార్చి 11న రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ చిన్న వీడియోను రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. 
 
ఈ వీడియోలో మహేష్ తన సినిమాలోని ప్రత్యేకమైన బైట్ ఇవ్వబోతున్నారని, చిత్రీకరణలోని ఆఫ్ కెమెరా మేకింగ్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంలో క్లారిటీ కావాలంటే శివరాత్రి వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments