Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట నుంచి శివరాత్రికి గిఫ్ట్.. వీడియో రిలీజ్ కానుందట!

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (11:11 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. వెంటనే రెండో షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ రెండో షెడ్యూల్ ఈ నెల 21 వరకు కొనసాగనుంది. 
 
ఈ షెడ్యూల్ కోసం ఇటీవల కీర్తి సురేష్ దుబాయ్ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ అప్‌డేట్ రానుందంట. అది కూడా శివరాత్రి సందర్భంగా మార్చి 11న రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ చిన్న వీడియోను రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. 
 
ఈ వీడియోలో మహేష్ తన సినిమాలోని ప్రత్యేకమైన బైట్ ఇవ్వబోతున్నారని, చిత్రీకరణలోని ఆఫ్ కెమెరా మేకింగ్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంలో క్లారిటీ కావాలంటే శివరాత్రి వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments