Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 కోట్లకు పైగా గ్రాస్ షేర్‌ను కలెక్ట్ చేసిన "సర్కారువారి పాట"

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:37 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". పరశురాం దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సోమవారం వరకు రూ.95 కోట్లకు పైగా షేర్‌ను సాధించగా, మంగలవారం రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, ఈ చిత్రం ఇప్పటివరకు రూ.160 కోట్లకి పైగా గ్రాస్‌ను, రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. అయితే, ఈ కలెక్షన్లను అధికారింగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. నిజానికి ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈ రేంజ్‌లో తన దూకుడును చూపిస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, మహేశ్ మార్క్ కామెడీ, సముద్రఖని విలనిజం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే, ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments