Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 కోట్లకు పైగా గ్రాస్ షేర్‌ను కలెక్ట్ చేసిన "సర్కారువారి పాట"

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:37 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". పరశురాం దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సోమవారం వరకు రూ.95 కోట్లకు పైగా షేర్‌ను సాధించగా, మంగలవారం రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, ఈ చిత్రం ఇప్పటివరకు రూ.160 కోట్లకి పైగా గ్రాస్‌ను, రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. అయితే, ఈ కలెక్షన్లను అధికారింగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. నిజానికి ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈ రేంజ్‌లో తన దూకుడును చూపిస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, మహేశ్ మార్క్ కామెడీ, సముద్రఖని విలనిజం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే, ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments