Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (18:37 IST)
ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే, దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం". ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల నీరజనాలు అందుకుంది. ముఖ్యంగా వసూళ్లపరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. 
 
వెంకటేష్ సినీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫలితంగా 13 రోజుల్లో ఈ చిత్రం రూ.208.9 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టినట్టు ప్రకటించారు. ఇందులో గ్రాస్‌గా రూ.121.35 కోట్లు ఉన్నాయి. కాగా, ఐటీ సోదాలకు ముందు ఈ చిత్రం భారీ మొత్తంలో కలెక్షన్లు రాబట్టినట్టు ముఖ్యంగా రూ.250 కోట్లను దాటేసిందనీ త్వరలోనే రూ.300 కోట్లకు చేరుతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఐటీ సోదాల్లో అనేక చిత్రాల కలెక్షన్లలో డొల్లతనం ఉన్నట్టు తేలింది. ఇపుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్లు కూడా తగ్గాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments