Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‏స్టా స్టోరీలో సమంత పవర్ ఫుల్ మెసేజ్- ఏంటంటే?

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (13:34 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఇతరుల అభిప్రాయాలను లెక్క చేయనక్కర్లేదని హీరోయిన్ సమంత వెల్లడించింది. ఇతరుల అభిప్రాయాలతో అవసరం లేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం ముఖ్యం కాదు. ఒక్కటే నిజం.. అదేంటంటే.. మీరు ఒంటరిగా ఉన్నారు. 
 
ఎవరి ప్రశంసలు.. మిమ్మల్ని అసంపూర్తిగా చేయగలవు. ఒకసారి మీరు ఇది అర్థం చేసుకుంటే.. మీ మెదడులో కాదు.. మీ మనస్పూర్తిగా మీరు స్వేచ్చగా ఉంటారు. ప్రస్తుతం మీరు గతంలో కంటే ఎక్కువగా గౌరవం పొందుతారు. మీరు సంతోషంగా ఉండటానికి ఇవి ఏమాత్రం అవసరం లేదు " అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది సమంత.
 
ఇటీవల అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‏లో అదరగొట్టింది సమంత. ప్రస్తుతం సామ్ యశోద సినిమా షూటింగ్‏లో బిజీగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments