Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‏స్టా స్టోరీలో సమంత పవర్ ఫుల్ మెసేజ్- ఏంటంటే?

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (13:34 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఇతరుల అభిప్రాయాలను లెక్క చేయనక్కర్లేదని హీరోయిన్ సమంత వెల్లడించింది. ఇతరుల అభిప్రాయాలతో అవసరం లేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం ముఖ్యం కాదు. ఒక్కటే నిజం.. అదేంటంటే.. మీరు ఒంటరిగా ఉన్నారు. 
 
ఎవరి ప్రశంసలు.. మిమ్మల్ని అసంపూర్తిగా చేయగలవు. ఒకసారి మీరు ఇది అర్థం చేసుకుంటే.. మీ మెదడులో కాదు.. మీ మనస్పూర్తిగా మీరు స్వేచ్చగా ఉంటారు. ప్రస్తుతం మీరు గతంలో కంటే ఎక్కువగా గౌరవం పొందుతారు. మీరు సంతోషంగా ఉండటానికి ఇవి ఏమాత్రం అవసరం లేదు " అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది సమంత.
 
ఇటీవల అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‏లో అదరగొట్టింది సమంత. ప్రస్తుతం సామ్ యశోద సినిమా షూటింగ్‏లో బిజీగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments