Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేస్తున్న సమంత... నెటిజన్స్ ట్రోల్స్

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (13:51 IST)
తన భర్త అక్కినేని నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత హీరోయిన్ సమంత తన అందాలను ఓ రేంజ్‌లో ఆరబోస్తున్నారు. 'పుష్ప' సినిమాలో ఐటమ్ సాంగ్‌కు ప్రతి ఒక్కరూ విస్తుపోయేలా డ్యాన్స్ చేసిన సమంత.. ఇపుడు హాటెస్ట్ దుస్తులు ధరించి స్పెషల్ ఫొటోషూట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా, ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇందులో సమంత మాత్రమే హట్ టాపిక్‌గా ఉన్నారు. దీనికి కారణం ఆమె ధరించిన దుస్తులే. సమంత దుస్తులపై బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆసక్తికరంగా చర్చించుకున్నట్టు సమాచారం. ఈ దుస్తుల్లో ఆమె ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సమంత మరోమారు వార్తలకెక్కారు.
 
కాగా, "ఫ్యామిలీ మేన్-2" వెబ్ సిరీస్ నుంచి సమంత ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈమె తమిళం, తెలుగులో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్ కావాలన్నదే ఆమె లక్ష్యంగా ఉంది. అందుకే ముంబైలో జరిగే ఈవెంట్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా డ్రెస్సులు ధరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి (video)

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments